నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వం సోమవారం ప్రారంభించిన ‘యువ వికాసం’ పథకం గందరగోళంగా తయారైంది. ఆర్థిక సాయంపై సీఎంవో, డిప్యూటీ సీఎం, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేశారు.
ఆమె నడుం బిగిస్తే.. ఏదైనా సాధ్యమే!ఆమెకు ఆమె తోడైతే.. అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మిట్టపల్లి మహిళలూ అంతే! పరస్పర సహకారంతో తమ కలలు సాకారం చేసుకున్నారు. పసుపులు పట్టించి.. కారం దట్టించి.. దండిగా లాభాలు ఆర్జిస్త
ఉద్యోగ ప్రయత్నాలతో విసిగిపోయి సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన వాసు సందీప్ అనే యువకుడు వినూత్న ఆలోచన చేశాడు. పాత ఆటోను కొని, దానిని టీ షాపుగా మార్చుకున్నాడు.
ఆ కుటుంబం కష్టాలు, కన్నీళ్లతో సావాసం చేసింది. కూలి చేసుకుని జీవించే కుటుంబ పెద్ద మృతితో ఆగమైంది. దీంతో కుటుంబ భారం తల్లిపై పడింది. కొడుకుకు బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స చేయించేందుకు, కూతురును చదివించేంద�
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితా ల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీ వించేందుకు వారికి ఆర్థ�
Minister Jagadish reddy | పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి జిల్లా గ్రంథాలయానికి వస్తున్న యువతకు సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోక�
Self Employment | ఉన్నత విద్యను అభ్యసించాలి.. చిన్నదో.. పెద్దదో.. ప్రైవేట్ రంగమో.. ప్రభుత్వ సంస్థనో ఏదో ఒక వైట్కాలర్ ఉద్యోగం చేయాలి. ఇదీ నిన్నటి వరకూ యువతరం ఆలోచన. కానీ కరోనా మహమ్మారి యువత ఆలోచనా ధోరణిలో పెనుమార్పుల
నిరుద్యోగ యువతీ యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్విన్ కేంద్రం ఎంతో దోహదపడుతున్నది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వే�
పేదరికం..పైగా తల్లిదండ్రులు నిత్యం కష్టపడితే తప్ప కుటుంబం ముందుకు సాగలేని పరిస్థితి. ఇది అర్థం చేసుకొని తాను సైతం సంపాదించి తల్లిదండ్రులకు తోడుగా నిలవాలనేది నాగరాణి ఆలోచన.
మహిళలు వ్యాపార రంగంలో ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నది. స్త్రీనిధి ద్వారా చేయూతనిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకొని.. ఎంతోమంది ఆర్థికంగా ఎదుగుతున్నా�
ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి పేదరికంలో ఉన్నవారిని ఎంపిక చేస్తూ మినీ పరిశ్రమ
మీలాంటి వారి కోసమే సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటైంది. సాధ�
రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబురాన్నంటాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన�