80% సబ్సిడీతో లక్ష, 70%తో 2 లక్షల రుణాలు ఐదు వేల మందికి మంజూరు చేసేలా ప్రణాళికలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అబిడ్స్, జూలై 12: రాష్ట్రంలోని మైనార్టీలు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్ర�
మహిళలు స్వయం ఉపాధి వైపు నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నది. మహిళలు స్వయం ఉపాధి కోసం పది మంది కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇచ్చే వడ్డీ లేని రుణాలు తీసు
శంకర్పల్లి మే 26 : నేటి యువత స్వయం ఉపాధితో ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మహలింగాపురం గ్రామంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కా
చౌటుప్పల్ : పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడం హర్షనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. స్థానిక కృష్ణ రీలింగ్ పరిశ్రమను శనివారం ఆమె సందర్శించారు.
వనస్థలిపురం : స్వయం ఉపాధిరంగంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, యువత వాటిపై దృష్టి సారించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. హస్తినాపురం ఉర్మిళనగర్ సమీపంలో న
మైలార్దేవ్పల్లి : యువకులు ఉద్యోగాలు వచ్చేవరకు ఆగకుండా ఏదైన స్వయం ఉపాధి చేసుకోవడానికి ముందుకు వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం మై�
స్వయం ఉపాధి వైపు ఆర్అండ్ఆర్ కాలనీ వాసుల చూపు ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో వెలుస్తున్న దుకాణాలు ప్రభుత్వం అందించిన పరిహారంతో వ్యాపారాలు గజ్వేల్ల్లో ఫ్రాంచైజీలతో బిజినెస్ గజ్వేల్, నవంబర�
సారా ఘాటు మాయమైంది. ఎక్సైజ్ దాడులు ఆగి పోయాయి. వలసలు తగ్గిపోయాయి. ఎటు చూసినా.. మహిళా సంఘాల సభ్యులు తాళ్లు పేనుతున్న దృశ్యాలే. పాలమూరు జిల్లాలోని కనకాపూర్ తండా.. తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొన్నది. పా
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతి ఒక్క యువకుడు స్వశక్తితో ముందుకు సాగాలని టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బుజంగాచారి తన సొంతంగా ఏర్పాటు చేసు
అడవి బిడ్డల స్వయం ఉపాధికి ప్రభుత్వ కార్యాచరణ 5,100 మందితో 255 స్వయం సహాయక సంఘాలు మూడు ఐటీడీఏల పరిధిలో 17 వన్ధన్ కేంద్రాల ఏర్పాటు తొలి విడత శిక్షణ పూర్తి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అటవీ ఉత్పత్తుల ద్వా
వ్యవసాయ యూనివర్సిటీ : స్వయం ఉపాధిలో శిక్షణ పొందిన యువకులు ఆయా రంగాలలో రాణిస్తే, ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) డైరెక్టర్ విజయలక్ష�