సింగరేణి భూనిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేసిన ల్యాండ్ అక్విజేషన్ అధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి జప్తునకు పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆదేశాలిచ్చిం�
Mahbubnagar | నాటుసారా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లాన్ని(Nallabellam) తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
Seizure of jaggery | కారులో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని(Jaggery) ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వివ రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బేగం బజార్ నుంచి అచ్చంపేటకు తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్ఎఫ్ టీం మాట�
Cannabis chocolates | ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా దిగుమతి చేస్తున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను(Cannabis chocolates) ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad railway station) భారీగా గంజాయిని(Cannabis Seizure) పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సునీత నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో(Aswaraopet) భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Election Commission of India | సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ.8,889 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా గుజరాత్ లోనే పట్టుకున్నామని �
Sangareddy | అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని( Ration rice) స్వాధీనం చేసుకున్నట్టు జహీరాబాద్ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సాయిరవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా �
Gold Smuggling | ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య రికార్డు స్థాయిలో 3,917.52 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని జప్తు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
Pressure cookers | ఆదిలాబాద్ పట్టణంలోని గోదాంలో నిల్వ ఉంచిన రెండువేల కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫోటోలు ముద్రించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా �
తాండూర్, ఏప్రిల్ 28 : మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.24 లక్షల విలువైన 12 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి�
Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.