Smartphone Tender Scam | అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవిన�
‘దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములుగా మాత్రమే ఉండవద్దు.. మార్పుకు నాయకత్వం వహించాలి.. ఉద్యోగార్థులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి’ అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
Anganwadi Posts | రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ మాత్రం పట్టాలెక్కలేదు. రేపు, మాపు అంటూ ఊరించడం తప్ప సర్కార్ ఆ దిశగ�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్లోని నిధులను విడతలవారీగా మంజ
KTR | జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సాక్షాత్తూ మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగ�
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
Medaram | ఆకుపచ్చని అడవి స్తూపమై మొలుస్తున్నది. ఎర్రని నెత్తురు చెట్టుపసరై రూపాంతరం చెందుతున్నది. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్జీ చట్టాన్ని తీసుకురావడంపై మంత్రి సీతక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసిందని, మండిపడ్డారు.
పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలన�
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ సత్తా చాటింది. బీఆర్ఎస్ దెబ్బకు అధికార పార్టీ సగం స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది. ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన ఏటూరు నాగారం (