Seethakka | కోట్ల మంది గ్రామీణ మహిళల పొదుపు సొమ్ముతో ముడిపడి ఉన్న స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చర్చనీయాంశమయ్యాయి. మహిళా సాధికారతకు అద్దం పట్టాల్సిన సంస్థ.. అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘన
అర్హత గల మహిళా సంఘాలకు ఇప్పటివరకు అందిస్తున్న రూ. 5 లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు మంత్రి సీతక్క చెప్పారు. వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని రైతాంగానికి వివరించేందుకు బీఆర్ఎస్ నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాకు వ్య�
Satyavathi Rathod | సీతక్క వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది. దానికి నువ్వుసరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సీతక్క�
Manne krishank | మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క కేసీఆర్కు నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా..? బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్అ న్నారు. విచారణ చేస్తే మా ఆరోపణల్లో తప్పుందా.. మీది తప్పుందా అని తేలిప
Y Satish Reddy | మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నతీరుగానే ఉందని విమర్శించారు. అంగన్వాడీల సెల్ఫోన్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించ
Cell Phone Tenders Scam | మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమశాఖలో రూ.30 కోట్ల సెల్ఫోన్ల టెండర్ల స్కామ్ను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మరోసారి బట్టబయలు చేశారు.
మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
పేదరికంలో ఉన్న చిన్నారులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రముఖ నటి మరియు సామాజిక కార్యకర్త లక్ష్మీ మంచు సారథ్యంలో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ (Teach for Change) సంస్థ నిర్వహించిన 2026 వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం �
Smartphone Tender Scam | అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవిన�
‘దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములుగా మాత్రమే ఉండవద్దు.. మార్పుకు నాయకత్వం వహించాలి.. ఉద్యోగార్థులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి’ అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
Anganwadi Posts | రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ మాత్రం పట్టాలెక్కలేదు. రేపు, మాపు అంటూ ఊరించడం తప్ప సర్కార్ ఆ దిశగ�