Y Satish Reddy | మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నతీరుగానే ఉందని విమర్శించారు. అంగన్వాడీల సెల్ఫోన్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించ
Cell Phone Tenders Scam | మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమశాఖలో రూ.30 కోట్ల సెల్ఫోన్ల టెండర్ల స్కామ్ను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మరోసారి బట్టబయలు చేశారు.
మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
పేదరికంలో ఉన్న చిన్నారులకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రముఖ నటి మరియు సామాజిక కార్యకర్త లక్ష్మీ మంచు సారథ్యంలో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ (Teach for Change) సంస్థ నిర్వహించిన 2026 వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం �
Smartphone Tender Scam | అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవిన�
‘దేశాభివృద్ధిలో మహిళలు భాగస్వాములుగా మాత్రమే ఉండవద్దు.. మార్పుకు నాయకత్వం వహించాలి.. ఉద్యోగార్థులుగా కాదు.. ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలి’ అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని పలువురు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. గోదావరి పుష్కరాలపై ఏర్పాటుచేసిన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ మంగళవా రం సచివాలయంలో సమావేశమైంది.
Anganwadi Posts | రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీచేస్తామని మంత్రి సీతక్క ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆ ప్రక్రియ మాత్రం పట్టాలెక్కలేదు. రేపు, మాపు అంటూ ఊరించడం తప్ప సర్కార్ ఆ దిశగ�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో మంత్రుల పర్యటన సాక్షిగా అపచారం చోటు చేసుకున్నది. మేడారం అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మం త్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్లోని నిధులను విడతలవారీగా మంజ
KTR | జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సాక్షాత్తూ మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రెస్ గుండాలు తాగ�
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
Medaram | ఆకుపచ్చని అడవి స్తూపమై మొలుస్తున్నది. ఎర్రని నెత్తురు చెట్టుపసరై రూపాంతరం చెందుతున్నది. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.