రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై అసెంబ్లీలో శుక్రవారం సుదీర్ఘ చర్చ కొనసాగింది. మంత్రి సీతక మాట్లాడుతూ ఎండలు మండిపోవడానికి, నీటి కొరత రావడానికి పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ‘ఎల్ నినో’ మార్పులే కారణమ
అసెంబ్లీలో ఒక్క మంత్రి లేకుండానే చర్చ జరుగడం చర్చనీయాంశమైంది. బుధవారం రెండుసార్లు కావడం గమనార్హం. 12.07 గంటలకు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బయటకు వెళ్లిపోయారు.
గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతకకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపార�
Seethakka | మొన్న మంత్రి ధనసరి అనసూయ కొత్తగూడెం సభలో మాట్లాడే సందర్భంలో మా నాన్న సత్యనారాయణను 39 ఏండ్ల క్రితం నక్సలైట్లు చంపేశారు. సంబంధం లేని ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మా నాన్నను రాము చంపేశారని మాట్లాడారని ముల
ఉమ్మడి వరంగల్ జిలా ్లవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహనీయుల
లంబాడీల వ్యతిరేకి సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించాలని ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు రమేశ్ నాయక్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం గ్రామాలకు తాగునీటి సరఫరా కొనసాగుతున్నదని, మిగిలిన ప్రాంతాల్లోనూ సమస్యలు వెంటనే పరిషరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదేశించ�
Seethakka | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్లో మంత్రి సీతక్క ఇరుక్కున్నారు. ఆదివారం క
పంచాయతీరాజ్గ్రామీణ శాఖ మంత్రి సీతక, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఇద్దరూ కలిసి ములుగు జిల్లాలోని గోదావరి నదిలో అక్రమంగా ఇసుకను మింగేస్తున్నారని బీఆర్ఎస్ నేత, రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపి
ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక బస్సు చొప్పున 553 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో మంగళవారం మహిళా సంఘాలకు అందజేస్తారని పంచాయతీరా�
రాష్ట్రవ్యాప్తంగా మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతీరోజు తానే పరిశీలిస్తానని పీఆర్ఆర్డీ శాఖ మంత్రి సీతక స్పష్టం చేశారు. శనివారం పీఆర్, సెర్ప్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.