Karnataka: బెల్గావి జిల్లాకు చెందిన ఓ మఠ పూజారిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు బుక్ చేశారు.
Shankaracharya of Jyotirmath : ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంపై జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముఖ్తేశ్వరానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తన వద్దకు వచ్చి ప్రణామం చేశారని అన్నారు.
చంద్రయాన్-3 చంద్రుడి (Chandrayaan-3 Success) దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపధ్యంలో స్పేస్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశం రాజధానిగా జాబిల్లిని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందూ సన్యాసి స్వామి
Boy Thrown To Ground and Killed By Seer | ఒక సాధువు వింతగా ప్రవర్తించాడు. ఐదేండ్ల బాలుడ్ని పైకి ఎత్తి పలుమార్లు నేలపై పడేసి చంపాడు (Boy Thrown To Ground and Killed By Seer). ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని మథుర
72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు.
ద్వారక శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి శివైక్యం చెందారు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో 99 ఏండ్ల వయసులో గుండెపోటుతో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన గత ఏడాది నుంచి ఆర
జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం బస చేశారు
తెలుగు ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లే విధంగా హనుమంతుడు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇవ్వాలని శ్రీ గురు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని బీడీఎల్ కాలనీ సమీపంలో స్వామీజ
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే �