యూరియా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వేరుశనగ విత్తనా ల కోసం మరోమారు బాధలు తప్పేలా లేవని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. దామరగిద్ద మండల కేంద్రంలోని రైతువేదికలో 1,200 బస్తాల వేరుశనగ విత్తనాలు వచ్చాయని తెల�
“రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా.. వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయి. ఎరువులు, విత్తనాల స్టాక్ నిల్వలు, ధరల పట్టికలను ప్రతి ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ప్రద�
రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై కేసు లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు.
పొలంలో విత్తనాలు వేసే సమయంలో తన తండ్రి పడే కష్టాన్ని చూసిన ఆ యవకుడు విత్తనాలు నాటే యంత్రాన్ని ఆవిష్కరించి ఔరా అనిపించాడు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన రణధీర్ హెదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీ�
Vikarabad | సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
జిల్లాలోని వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు. డిమాండ్ ఉన్న సీడ్స్ను కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్లో విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు.
ఈసారి తొలకరి ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే మేలో వర్షాలు కురవడంతో పాటు వర్షాకాలం ప్రారంభ దశలో వర్షం కురిసి మురిపి�
Seeds | విత్తనాలు అమ్మే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ నూతన్ కుమార్ అన్నారు. గురువారం మనూర్ రైతు వేదికలో ఫర్టి లైజర్ నిర్వాహకులకు సమావేశం నిర్వహించారు.
గడ్డి మందులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చేవని చెబుతూ రైతులను మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, రూ 65లక్షల విలువైన 22క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా �
రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐ�
ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను నివారించడానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో జిల్లా, మండల స్థాయి లో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో విత్తన కొరతతో ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పాలకులు మాత్రం విత్తనాలు అందుబాటులో ఉంచా అని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక రాష్ట్ర రాజధానిలోనైనా విత్తనం దొరుకుతుందనే ఉద్దే�