ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా చినుకు జాడలేక పోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.26 లక�
విత్తనాలు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్టం పరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొడప్గల్ ఏవో కిషన్ విత్తనాలు, ఎరువుల దుకాణాల యజమానులకు హెచ్చ�
వానకాలం సాగు రైతులకు భారంగా మారుతున్నది. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. వరి సాగు కత్తిమీద సాములా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కే�
వానాకాలం సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నామని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మధిర సహాయ వ్యవసాయ సంచాలకులు, ఎర్రుపాలెం మండల ప్రత్యేక అధికారి వాణ�
వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే వాన కాలం సాగుకు అనువైన రోహిణి కార్తె కూడా పూర్తి �
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు పచ్చిరొట్టె విత్తనాలతో పాటు, అన్ని రకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా స�
రైతులకు వానకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి.. కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో దమ్మపేటలో సోమవ�
రానున్న వానకాలం పంటల సాగు సీజన్లను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. అధికారిక లైసెన్సు కలిగిన డీలర్ల వద్�
వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన�
చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలు ఇస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కొన్ని గింజలను చేర్చడం ద్వారా హార్మోన్లు, చర్మం, నిద్ర, ఎముకలు, శక్తి స్థాయిలను సహజంగా మెరుగుపరుచుకోవచ్చని వా�
వేసవి కాలంలో శరీరం చెమట ద్వారా ఎక్కువ ద్రవాలను కోల్పోతుంది. అందుకే ఈ సమయంలో హైడ్రేషన్తో పాటు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో నీళ్లు తాగడం అవసరమే అయినప్పటికీ, కొన్ని విత్తనాలను నీటిలో నా�