అక్కడ చట్టాలు ఉండవు.. నిబంధనలు వర్తించవు.. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు.. పోలీసులైతే అది తమ పరిధి కానట్టుగానే వ్యవహరిస్తారు. అందుకే అక్కడ అంతా ప్రైవేటు సైన్యందే రాజ్యం! అర్ధరాత్రి తుపాకులు పట్టు�
కంచె చేను మేసిన చందంగా తయారైంది... ఆ హెచ్ఎండీఏ భూమి తీరు. విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డును నియమిస్తే అతనే ఆ భూమి కబ్జా కథను నడిపిస్తుండటం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గ్రేస్మిషన్ పాఠశాలలో ఆదివారం విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం కాళీమాత ఏరియాకు చెం�
Security Guards Kicks Patient | ఒక రోగిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. అతడ్ని కిందకు తోసి కాలితో తన్నారు. ప్రముఖ ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సైట్లో మద్యం సేవిస్తున్నారన్న కోపంతో అదే సైట్లో పనిచేస్తున్న యువకుడిపై సెక్యూరిటీ గార్డులు విచక్షణా రహితంగా కొట్టి చంపిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రక�
తెలంగాణకు పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్కు 4+4 భద్రతను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
Allahabad University | ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానలా తయారై.. కాల్పులకు దారి తీసింది. సెక్యూరిటీ గార్డుల కాల్పుల్లో పలు�
నేషనల్ ప్రైవేట్ సెక్యూరిటీ డే సందర్భంగా ఆదివారం సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్ఏటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Russia | రష్యాలో రక్తపుటేరులు పారాయి. ఇన్హెవెస్క్ సిటీలోని ఓ స్కూల్ వద్ద గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చిన్నారులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు స్క
కాన్ఫూర్తో కొత్త దొంగలు వచ్చారు. వారి పేరు నిమ్మకాయల దొంగలు. ఈ రోజుల్లో నిమ్మకాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిమ్మకాయలు ఎవరైనా కొంటే.. ఈ జమానాలో వాడు లక్షాధికారి కిందికే లెక్క. దీంతో నిమ్�
necklace చార్మినార్ : పోగొట్టుకున్న ఓ పర్యాటకురాలి నెక్లెస్ తిరిగి లభించిన ఘటన హుస్సేనీఅలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జీ. నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లాకు చ