Encounter | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అల�
Encounter | రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర
భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్ట్ సీనియర్ క్యాడర్ నేతలు భారీ ఎత్తున ఆయుధాలను వదిలి పారిపోయారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్మడ్ ప్రాంతం ఈ ఎన్కౌంటర్ జరిగ
పాకిస్థాన్తో సరిహద్దు గల జిల్లాల్లో ఈ నెల 31న సాయంత్రం భద్రతా దళాలు సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తాయి. గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్ముకశ్మీరులలో ఈ కవాతులు జరుగుతాయి. సరిహద్దుల ఆవలి నుంచి ఎ�
జార్ఖండ్లోని (Jharkhand) లటేహర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.
Chattishgarh | ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ కూడా ఉన్నాడు. షోపియాన్ జిల్లాలోని షూకల్ కెల్లర్ �
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు. ‘ఆపరేషన్ అభ్యాస్' పేరిట భద్రతా బలగాలు బుధవారం ఈ మాక్డ్రిల్ చేపట్టాయి. మాక్డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోల
పాకిస్థాన్, పీవోకేలలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ నేతృత్�