Vaishno Devi Temple | జమ్మూకశ్మీర్లోని ప్రముఖ శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించింది.
S Jaishankar | భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) లండన్ (London) పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం (security breach) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత్ తాజాగా స్పందించింది.
Rahul Gandhi | కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భద్రతలో ఉల్లంఘన జరిగింది. ఆయన కాన్వాయ్ పక్కగా కర్ర చేత పట్టుకున్న ఒక వ్యక్తి బైక్పై వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త
పార్లమెంటులో రంగు పొగల దాడి సెగలు పుట్టిస్తున్నది. దాడిచేసిన వారి ఉద్దేశం ఏమైనప్పటికీ జరిగింది భద్రతా వైఫల్యం అనేది అందరూ అంగీకరించే విషయమే. ఆగంతకులు సభలోకి ప్రవేశించి వీరంగం వేయడం చూసి దేశం నివ్వెరపో�
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కొందరు యువకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం త
Raghav Chadha | పార్లమెంట్లో భారీ భద్రతాలోపం (security breach) ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) తాజాగా స్పందించారు. మన దేశంలో అత్యంత సురక్షితమైనది పార్లమెంట్ భవనమని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ భవనమే సురక్షితంగా ల
Nishikant Dubey | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి లేదా కేంద్ర హోం మంత్రి జవాబు చెప్పాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. దాంతో లోక్సభలో 13 మంది ఎంపీలు,
Security Heightened | ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం (Parliament premises) భద్రతా వలయంలోకి (Security Heightened) వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు.
MPs thrash Lok Sabha intruder | పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడి లోక్సభలోకి చొరబడిన ఒక వ్యక్తిని ఎంపీలు పట్టుకున్నారు. ఆపై అతడ్ని చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. (MPs thrash Lok Sabha intruder) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
Loksabha | పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిలో ఇద్దరు �
Parliament Security Breach | పార్లమెంట్పై దాడి జరిగిన బుధవారానికి 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా అదే రోజున మళ్లీ పార్లమెంట్లో భద్రతా లోపం చోటు చేసుకున్నది. పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు అగంతకుల�
లోక్సభలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. పార్లమెంట్పై దాడి జరిగి బుధవారం నాటికి సరిగ్గా 22 ఏండ్లు కాగా, ఇదే రోజు ఇద్దరు ఆగంతకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకడం దుమారం రేపింది.
Security breach | లోక్సభ (Lok Sabha)లో భద్రతా వైఫల్యం (Security breach) బయటపడింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించారు.