Priyanka Gandhi: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. బైసారన్లో సరైన భద్రతను ఎందుకు కల్పించలేదన్నారు. బాధితుల బాధను అర్థం చేసుకోగ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day Celebrations) సందర్భంగా ఎర్రకోట, రాజ్ఘాట్, ఐటీఒ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు జారీ చేశారు.
ఈ నెల 6న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీపై బజరంగ్ దళ్, వీహెచ్పీ తదితర సంస్థల ప్రతినిధులతో సోమవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈఎంఆర్ఐ, జీహెచ్ఎంసీ, కంటోన్�
ప్రతి భక్తుడూ స్వామి వారి కల్యాణ వేడుకలను కనులారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాల ని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లు పక్కాగా ఉండా లని సూచించారు.
మండలంలోని తీర్థాల జాతర మరో నాలుగు రోజులపాటు జరుగనుందని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ జాతర పూర్తయ్యేంత వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రో
కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని అడిషనల్ డీసీపీ మహేందర్ తెలిపారు. శుక్రవారం మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీ�
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సైపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి నిజామాబాద్ నగరంలోని నూతన కలెక్టరేట్ను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఎలా�
గణేశ్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు, పోలీసులు సమన్వయతతో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అ�