Crime news | సికింద్రాబాద్లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఓ లాడ్జిలో బాలికతో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
New train | హైదరాబాద్ మహానగరం నుంచి తరచూ గోవా టూర్కు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త రైలును అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ రై�
Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్�
Danam | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్
Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేద
Good News | శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) తీపి కబురును అందించింది. ఎస్సీఆర్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ తో పాటు ఏపీలోని పలు స్టేషన్ల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను �
దొంగలు అక్కడికి చేరుకునేలోపే దేశ సరిహద్దుల్లో నిఘా పెట్టిన హైదరాబాద్ పోలీసులు సికింద్రాబాద్లో భారీ చోరీచేసి పారిపోతున్న నేపాలీ గ్యాంగ్ను బార్షోల చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. అరెస్టయిన నిందిత�
Falaknuma Express | హైదరాబాద్ : ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. సికింద్రాబాద్లోని రైల్వే సంచాలన భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను కమిటీ �
CM KCR at temple | ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Special Trains | పూరిలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు.
Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు(Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలు, సబర్బన్ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.