డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 19వేలకు పైగా విద్యార్థులు సీట్లను కోల్పోయారు. మొదటి విడతలో సీట్లు వచ్చినా ఈ 19వేల మంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడంతో సీట్లు కోల్పోయారు.
Harish Rao | ‘వచ్చే ఎన్నికల్లోగానీ, భవిష్యత్తులోగానీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. స్థానిక ఎన్నిక�
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ కుంపటి రాజేసింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎంఎంసీ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు షాక్ ఇచ్చారు. కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాల్లో స్వతంత్రంగా పోట�
Lok Sabha Elections 2024 | లోక్సభలోని 543 స్థానాల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకు బదులుగా 544 స్థానాలకు ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు.
Uddhav Thackeray | మరి కొన్ని నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తమకు 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray ) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. మునుగోడు, ఇల్లందు, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ
Air Canada | వాంతి ఆనవాళ్లు ఉండటంతో పాటు బాగా చెడు వాసన వస్తున్న సీట్లలో కూర్చొనేందుకు ఇద్దరు మహిళా ప్రయాణికులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా విమానం నుంచి దించివేశారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) తొలివిడత సీట్లను అధికారులు శనివారం కేటాయించారు. వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, ఉన్నత
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
నీట్ పీజీ సీట్ల భర్తీ విషయంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నవేళ 1,456 సీట్లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏమొచ
రాష్ట్రం నుంచి వచ్చేనెల 21తో పదవీ కాలం ముగిసే రెండు రాజ్యసభస్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ అధినేత
బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప