నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో కాకతీయుల కాలం నాటి అరుదైన శిల్పం శనివారం వెలుగులోకి వచ్చింది. పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివనాగిరెడ్డి చరిత్ర ఆనవాళ్ల కోసం �
నాగారం మండలం ఫణిగిరిలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రంలో అప్పట్లో బయటపడిన విగ్రహాలలో బౌద్ధ జాతక కథలను తెలిపే తోరణాలు, శిల్పాలు గత సంవత్సరం జూలై, 2023న అంతర్జాతీయ ప్రదర్శన నిమిత్తం అమెరికాలోని న్య�
కళలకు కాదేది అనర్హమని సల్ప్చర్ విభాగం విద్యార్థులు రూపొందించిన శిల్పాలు ప్రతి ఒక్కరిని ఆలోచింప జేస్తున్నాయి. మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లో
తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న ఎన్నో అపురూప శిల్పాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అరుదైన వస్తువులు నిజామాబాద్ జిల్లా పురావస్తు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఆరున్నరేండ్లుగా సిబ్బంది అల్మారాలు లేవంటూ మ
ర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బీ) గ్రామానికి ఆనుకొని ఉన్న కుంటగట్టు మీద ఇటీవల కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు చరిత్ర పరిశోధకులు బలగం రామ్మోహన్, మంత్రి శ్రీనివాస్ మంగళవారం పరిశ
ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబ�
జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన పొలాసను ఒకప్పుడు మేడరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పొలాసలోని ప్రధాన ఆలయమైన పౌలస్తీశ్వరాలయంలో ఉన్న �
తెలంగాణ రాష్ట్రంలోనే సింగూరు ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లభించే అ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
ఖమ్మం జిల్లా ముదిగొండలో బౌద్ధస్తూపానికి తాపడం చేసిన శకలాలను గుర్తించారు. పాలరాతి శిల్పశకలాల ఫొటోలను ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత, కవి, అధ్యాపకుడు ఆర్ సీతారాం కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి పంపించారు. వా
రామప్ప ఆలయ నిర్మాణానికి వాడినవిగా భావిస్తున్న రాళ్లు పాలంపేటలోని రామప్ప సరస్సు మత్తడి ప్రవాహంలో బయటపడుతున్నాయి. వరుసగా మూడేళ్లుగా సరస్సు మత్తడి పోస్తుండడంతో రాళ్లపైన మట్టి కొట్టుకుపోయి వెలుగుచూస్తు�
‘తెలంగాణలో ఎక్కడ తవ్వి నా.. బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి, పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గౌ�
Telangana History | రాళ్లను మొరటు పనిముట్లుగా చెక్కిన పాత రాతియుగం కొన్ని లక్షల ఏండ్లు నడిస్తే, నునుపెక్కిన కొత్త రాతియుగపు పనిముట్లు చెక్కుకొనే దశ మధ్య రాతియుగం గుండా సాగింది. మానవుల అభివృద్ధి ఒకే రకంగా, ఒకే క్రమంల