రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల్లోని ఉపకులాలన్నింటికీ సమానంగా రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు వారిని మూడు గ్రూపులుగా విభజించాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను గుర్తించిన కమి�
శాసనసభ చరిత్రలో ఫిబ్రవరి 4 చీకటిరోజు అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 75-80% ప్రజల ప్రధాన అంశాలపై చర్చ పెడుతున్నట్టు ప్రకటించి సభపెట్టిన నిమిషంలోనే వాయిదా వేయడం దారుణమని పేర్�
తెలంగాణలో మార్చి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎస్సీలకు సంబంధించిన 64 కేసులను విచారించి పదకొండింటిని పరిష్కరించామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు.
‘మూసీ పునర్జీవనం కోసం ప్రభుత్వ ఖజనా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోం. పూర్తిగా ప్రైవేట్ సంస్థల నుంచే నిధులు సమీకరిస్తాం’ అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నిబంధన
ఆర్థిక ప్రణాళికలో పొదుపు, పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అవగాహన, వివేకంతో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో రాబడులను పొందవచ్చు. ఇక సాధారణ సిటిజన్స్తో చూస్తే సీనియర్ సిటిజన్ల పెట్టుబడులకున్న 10 అత
గత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బలహీనపడిన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టాలు చేజారిపోకూడదని కొన్ని నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ‘అగ్నివీర్' పథకం నిబంధనల సడలింపు ప్రక్రియ ఇందులో భాగమే. బడ్జె�
ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం 30 ఏండ్లకు చేరుతున్న సందర్భంగా జూలై 7న వరంగల్లో మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహించనున్నట్టు సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు.
జేఈఈ మెయిన్ పేపర్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది.
R S Praveen Kumar | తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక జనాభా గల మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కేటాయించకుండా మోసం చేసిందని నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ ఆర్ఎస్. ప్ర�
మద్యం దుకాణాల టెం డర్ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇం దుకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-23 దుకాణాల కాలపరిమితి న వంబర్తో ముగియనుండగా �
మేం ఏమీ చేయం. ఎవరైనా ఏదైనా చేస్తే సహించం. ఇదీ కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత సిద్ధాంతం. ఇప్పుడు బీసీలకు అందే సాయం విషయంలోనూ ఈ రెండు పార్టీలు అదే సిద్ధాంతం చాటున నిలబడి మాట్లాడుతున్నాయి.