ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు నిస్తూ ప్రతిష్ఠాత్మకంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుకు తమ ఆసక్తి ఉన్న రంగాల్లో రూ.10 లక్షల విలువైన యూన
వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగాలకు అధిక నిధులు కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవ�
జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 1,28,110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. 24,567 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 14,663 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, 1,450 �
ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మినీ డెయిరీ పథకం ద్వారా వారికి బర్రెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి పెడుతున్నారు. సంప్రదాయానికి భిన్నంగా.. వ్యవసాయంలోనూ నెల నెలా ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నారు.
24న ఢిల్లీలో సన్మానానికి 8 మంది ఎంపిక ఇప్పటివరకు రాష్ట్రంలో 25 వేల మందికి ఉపాధి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఉన్నతి పథకంలో ప్రతిభ కనబర్చిన 75 మంది యువతీ, యువకులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న ఢిల్లీలో సన్మ�
న్యూఢిల్లీ : కాసేపట్లో మోదీ కొత్త క్యాబినెట్ కొలువు తీరనున్నది. ఆ టీమ్ కోసం ప్రధాని తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అనుభవం, విద్య, వయసు, సామాజిక హోదా ఆధారంగా ప్రధాని కొత్త టీమ్ను ఎంపిక చ�
పెద్దపల్లి : ఎస్సీల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద బర్రెలు పంపిణీ చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.ఈ మే�