40 ఏళ్ల తర్వాత చాలామందిలో డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి రుగ్మతలు కనిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం వారిలో మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. చాలామందిలో వివిధరకాల న్యూరోడీజెనరేటివ్
సైన్స్ అండ్ టెక్నాలజీని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందని, సాంకేతికతలో కృత్రిమ మేధ ప్రాముఖ్యత కలిగి ఉందని వియత్నాం దేశానికి చెందిన హనోయ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ సైన్స్ అండ�
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని సర్వే ఆఫ్ ఇండియా(ఎస్వోఐ) గెజిటెడ్ అధికారుల సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా గోటూరి రమేశ్గౌడ్ ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయనన�
తెలుగు సినీప్రేక్షకులు భవిష్యత్తులోకి వెళ్లారు. కలియుగం అంతానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేసిన మాయ ఇది. పురాణాలను, సైన్స్ అండ్ టెక్నాలజీని మిళితం చేసి నాగ్ అశ్విన్ సృష్�
అంతర్జాతీయ స్థాయిలో జేఎన్టీయూ ల్యాబ్ను రూపొందించనున్నట్లు వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ జేఎ�
మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వర ఆలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం దత్త జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో వైద్యారోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజ�
New Mobile | చైనా దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘పోకో (Poco)’.. పోకో సీ65 (Poco C65) పేరిట మరో కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ను 5,000 mAh బ్యాటరీ కెపాసిటీతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ స్టోరే
అభివృద్ధికి దోహదపడే వనరులలో ‘మానవ వనరులు’ కీలకమైనవి. అలాంటి మానవ వనరులను సృష్టించే శక్తి విద్యకు మాత్రమే ఉన్నది. అందుకే ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగం ప్రత్యేకమైనది. గడిచిన దశాబ్దకాలంలో, శాస్త్ర సాంకే�
Minister Indrakaran Reddy | హైదరాబాద్ : సమగ్ర అభివృద్ధికి సైన్స్ & టెక్నాలజీ కీలకమని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. డా. బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం మంత్ర�
Vyommitra | చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ఉత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఈ ఏడాది అక్టోబర్లో గగన్యాన్ మిషన్ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది.
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు 500ల విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించగా 459 మంది హాజరయ్యారు. �
పడిపోతున్న రూపాయి విలువ, విపరీతంగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో విదేశాల్లో విద్య అత్యంత భారంగా తయారైంది. సాధారణంగా లోన్ తీసుకోకుండా విదేశాల్లో చదువుకోవడమనేది అందరికీ కుదిరే పనైతే కాదు.
Artemis-1 @ NASA | అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆర్టెమిస్-1 రాకెట్ను నాసా విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడిపైకి మానవుడిని పంపేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఎంతో కీలకమైనది. దీని తర్వాత ఆర్టెమిస్-2, ఆర్టెమిస్-3 లను �