ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పేరెంట్ టీచర్ సమావేశం సాక్షిగా కొట్టుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ జడ్పీహెచ్ఎస్లో చోటుచేసుకుంది.
పూటగడవడమే కష్టమైన పేద కుటుంబం.. మూడు నెలలుగా తనకు రావాల్సిన వేతనం అందించడం లేదని అల్లీపూర్ పాఠశాలలో స్కావెంజర్గా పనిచేస్తున్న ఓ భీమమ్మ తన కుమారుడితో కలిసి పాఠశాల ఉపాధ్యాయు లు, ఎస్ఎంసీ చైర్పర్సన్ను
జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లల్లోని పోస్టులను మరో స్కూల్కు తరలించేందుకు విద్యాశాఖ అనుమతి చ్చింది. ఇలా 870 పోస్టులను తరలించనున్నారు. వీటిలో ఎక్కువగా భాషాపండితులు, ఎస్జీటీ పోస్టులున్నట్టు తెలిసింది.
సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సీఆర్పీలే ఆ పాఠశాల విద్యార్థులకు దిక్కయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 35 మంది విద్యార్థులున్నారు.
పాలమూరు జిల్లాలో కారుణ్య నియామకాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 49 మందికిపైగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర స్థానిక సంస్థల ఉద్యోగుల వారసులు దరఖాస్తు చేసుకున్నారు.
గుజరాత్లో దాదాపు 150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మిస్సింగ్ అయ్యారు! టీచర్లు ఏంటి.. అదృశ్యం కావడమేంటి అని అనుకొంటున్నారా? అవును రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లు గత కొన్నాళ్లుగా కనిపిం�
మండల కేంద్రంతోపాటు పల్లెమోనికాలనీ వద్ద గల మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రహరీలేక గురుకులాల్లోకి విషసర్పాలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నా�
ఫైలేరియా నిర్మూలనకు కృషిచేద్దామని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాఫూలే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ ఫ
ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయా ఉపాధ్యాయులు శనివారం లక్డీకాపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం�
Drunk Teachers | ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నారు. స్కూళ్లలో మత్తులో జోగుతున్నారు. రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు చదువు సాగడం లేదు. �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి(సోమవారం) నుంచి 29వ తేదీ వరకు ఆందోళన బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు రూపొందించారు.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా మల్టీజోన్ -2లో ఆదివారం మరో 1,015 మంది ప్రభుత్వపాఠశాలల్లోని టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతులు దక్కాయి.