అల్లీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరికి గాయాలు కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల స్కూల్లో సోమవారం 6వ, 7వ తరగతి విద్యార్థులు గొడవపడ్డారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లోని సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు ఏటా నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్)ల నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది.
School Teachers: కేరళలో స్కూల్ టీచర్లు కొట్టుకున్నారు. ఆ ఘటనలో ఏడుమంది టీచర్లు గాయపడ్డారు. ఈ కేసుతో లింకున్న ఓ టీచర్ను పోలీసులు అరెస్టు చేశారు. స్కూల్ రూంలోనే టీచర్లు తనుకున్న వీడియో ప్రస్తుతం వైర�
“విద్య అన్నింటి కంటే శక్తి వంతమైనది, గొప్పది, చాలా ముఖ్యమైనది.ఎంత ఎత్తుకు ఎదిగినా ఉపాధ్యాయులను మరువొద్దు. తల్లిదండ్రుల వద్ద కన్నా విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దే ఎకువ సమయం గడుపుతున్నారు.
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈ వో అంబటి వేణుకుమార్ తెలిపారు. గోపాల్రావుపేటలో హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం చేపట్టిన బడిబాటలో ఎంఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత�
మండలంలోని నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంతో డీఈఓతో మ�
బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ త�
లఖింపుర్ఖేరి: బదిలీ చేశారన్న కోపంతో ఇద్దరు టీచర్లు 24 మంది అమ్మాయిల్ని లాకప్ చేశారు. ఈ ఘటన యూపీలోని లఖింపురి ఖేరి జిల్లాలో జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ స్కూల్కు చెందిన అమ్మాయిల�
బాగ్దాద్: ఒక వాహనం, మినీ బస్సు ఢీకొన్నాయి. రెండు వాహనాలకు మంటలంటున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది స్కూల్ టీచర్లతోసహా 11 మంది మరణించారు. ఇరాక్లోని బాబిలోన్ ప్రావిన్స్లో శుక్రవారం రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. �