కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందించేడం
ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Israel-Hamas War) మధ్య భీకర పోరు కొనసాగుతుండగా యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా ఇప్పటివరకూ పౌరులు సహా 3000 మందికిపైగా మరణించారు.
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ సభ విజయవంతమైతే కాంగ్రెస్, బీజేపీలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. ‘ఇసుకరాలనంత జనాలు వస్తే �
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�
కోతులకు భయపడి చెరువులో దూకిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు.ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలపరిధిలో చోటు చేసుకొన్నది. ఈ ఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు. ఎస్సై యాదగిరిగౌడ�
ప్రెస్మీట్ పెట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి భయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా ప్రెస్మీట్ పెట్టారా? అని ప్రశ్నించారు. మీడియా
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీకి బయలుదేరుతున్నారంటేనే అక్కడి ప్రభుత్వ పెద్దలకు వణుకు పుడుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ను చూసి భయపడుతున్నందునే జాతీయ కా�
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�
డ్రగ్స్పై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లతో డ్రగ్స్ సరఫరాదారులకు చెమటలు పడుతున్నాయి. చిన్న ఆధారం దొరికినా, మూలాలను కూడా కదిలిస్తుండటంతో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడాలంట�