ఎస్సీ వర్గీకరణలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి తీసుకువచ్చిన 99 జీవో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని, వెంటనే 99 జీవోను వెనక్కి తీసుకోవాలని జాతీయ మాలమహానాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పన�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను చేపట్టినా ఆ ఫలాలను అర్హులు అందుకోలేని దుస్థితి నెలకొన్నది. అనేక కులాలకు అధికారులు కులధ్రువీకరణ పత్రాలను సక్రమంగా జారీ చేయడం లేదు. ఆయా కులాలకు సర్టిఫికె
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు (రిజర్వేషన్ల హేతుబద్దీకరణ) చట్టం-2025 పేరిట గెజిట్ విడుదల చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్పష్టంచేసింది. ఎస్సీలకు ఇప్పటివరకు ఉమ్మడిగా అమలైన రిజర్వేష�
SC Reservations | ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని సినిమా హాల్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార
MSF | సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణకు చట్టం తీసుకువస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల �
ఎస్సీ వర్గీకరణలో మాలలు, ఉపకులాలకు తీరని అన్యాయ జరిగిందని మాల సంఘాల జేఏసి చైర్మన్ జి.చెన్నయ్య (Chennaiah) అన్నారు. సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎంపరికల్ డేటా లేకుండా, కులాల వారీగా గ్రూపులుగా విభించడం రా
MRPS | కింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్ మండి చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగాల ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నుంచి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవదిక రిలేదీక్షలు చేపడతామని ఎమ్మార్పీ�
Groups Results | ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై దళితసంఘాలు, అభ్యర్థులు భగ్గుమంటున్నా రు. గ్రూప్1,2,3 ఫలితాల ప్రకటన షెడ్యూల్ను విడుదల చేయడం�
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన రెండు సర్వే ఫలితాల తీరు ఒకింత ఆందోళనకు, ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలాగా అవి నిలుస్తున్నవి. వాటిలో మొదటిది బీసీ కులగణన కాగా, రెండోది ఎస్సీ రిజ�
కాంగ్రెస్ ప్రజాపాలనలో దళితసంఘాల వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై దళితసంఘాల�
ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ అమలు చేయాలని తెలంగాణ మాదిగ మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం బర్కత్పురలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్�