ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వర్గీకరణ ఉద�
KTR | డిక్లరేషన్ పేరిట ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఎప్పుడు అమల
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు నివేదికను సోమవారం వెల్లడిస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తీరా వెనక్కి తగ్గింది. క్యాబినెట్లో చర్చించిన అనంతరమే నివేదికను వెల్లడిస్తామంటూ మాటమార్చింది. సమగ్ర సర్వే వ
ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతన�
ప్రతిభ కంటే న్యాయం ముఖ్యమైనదని, అందరికీ సమన్యాయం దక్కాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. అన్యాయానికి గురైన వాళ్లు ప్రశ్నిస్తేనే సమాజం చైతన్యవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కాకుండా, విచక్షణా అధికారాలను ఉపయోగించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్కు కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు విజ్ఞప్తి చేశారు.
మన దేశం అనాదిగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూరుకుపోయింది. అయితే, ఈ వ్యవస్థలో దళితులను అట్టడుగు స్థానంలో ఉంచడం దారుణం. తద్వారా దళితవర్గాలు వేల ఏండ్ల నుంచి సామాజిక హక్కులకు నోచుకోక.. అస్పృశ్యత, అంటరానితనాన
ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు వ్యతిరేకంగా కొందరు మాలలు ఉన్నత న్యాయస్థానాల్లో వాజ్యాలు వేయడం సామాజిక అన్యాయమని, ఇదీ అంబేద్కర్ సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన క�
‘ఆగస్టు 1న అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొదటిసారి తానే వర్గీకరణ ప్రారంభిస్తానని చెప్పాడు. రెండు నెలలు గడుస్తున్నయి. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నడు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో సింహభాగంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా’ ఆయన వ్యవహరిస్తున్నట్టు మర�