కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని రాయల్ లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆ�
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
MRPS | ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మరోసారి మాదిగలను బీజేపీ మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్�
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Pidamarti ravi | టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. బీఆర్ఎస్ దేశ వ్యాప్తమై.. కేసీఆర్ ప్రధాని కావాలని ఆయ