డిపాజిట్దారులకు బ్యాంక్లు శుభవార్తను అందిస్తున్నాయి. వరుసగా మూడు పరపతి సమీక్షల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీరేటును 1.40 శాతం పెంచడంతో బ్యాంకులు రుణాలతోపాటు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.6,068 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది.
దేశంలోని వేలాదిమంది కస్టమర్ల ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇటీవల స్తంభింపజేసింది. కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్లే ఖాతాలను నిలిపివేసినట్టు వెల్లడించింది. బ్యాంక్ సేవలు నిరంతరాయంగా కొన