సౌదీ అరేబియా చమురు సంస్థ ‘ఆరామ్కో’కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రస్ తనురా అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు సౌదీ అరేబియా అధికారిక వార్తా
Aramco helicopter : సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఆయిల్ సంస్థ అరాంకోకు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించారు. మృతులంతా సౌదీకి చెందిన వారే. ఈ ఘటన సౌదీ అరేబియా ఉత్తర తీరంలోని రస్ తనూరాలో ఆదివారం స్థానిక క�
US loses AWACS aircraft | ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ దాడిలో 300 మిలియన్ డాలర్ల విలువైన కీలక ఈ-3 సెంటిన్రీ విమానం ధ్వంసమైంది. దీంతో అమెరికా మరో భారీ నష్టాన్ని చవిచూసింది.
Iran war : ఇప్పటికే యూఏఈ, ఖతార్లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా సౌదీ అరేబియాలోని ప్రధాన పట్టణం యన్బులోని రెడ్ సీ పోర్టు వద్ద గల సౌదీ అరాంకో సంస్థకు చెందిన చమురు రిఫైనరీలపై దాడి చేసింది.
Legal Notice | పాక్లోని లాహోర్కు చెందిన షాజాహాన్ అనే యువకుడు కరాచీ వెళ్లేందుకు విమానంలో బయాలుదేరాడు. పొరపాటున సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. ఎయిర్లైన్స్ కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే తాను జెడ్డా �
KTR | బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా ని
సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానలో చికిత్స పొందుతున్న తనను స్వదేశానికి రప్పించాలని.. వైద్య ఖర్చులు అందించి ఆదుకోవాలని కోరుతూ స్థానిక నాయకుల
పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సింగిల్ ఎంట్రీ వీసాలను మాత్రమే జారీ చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఒక సంవత్సరంపాటు చెల్లుబాటయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసాలను నిరవధికంగా నిలిపేసింది.
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతున్నాయి. ప్రతిఏటా ఎన్నో దేశాల్లో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
Israel-Palestine War | పాలస్తీనాపై యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని ఇరాన్, సౌదీ నేతలు పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. పాలస్తీన�
హజ్యాత్రలో విషాదం నెలకొంది. మహబూబ్నగర్కు చెందిన ఎండీ శంషీర్పాషా(56)-షహేనాబేగం దంపతులు ఈ నెల 11న హజ్యాత్రకు బయలుదేరారు. శంషీర్కు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు.