BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
ఓ అవినీతి కేసులో తనను ఇరికించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నించిందని, తనపై సీబీఐని ప్రయోగించి..బెదిరించేందుకు ప్రయత్నం జరిగిందని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు.
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు సత్యపాల్ మాలిక్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. కిష్టార్లోని కిరు జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం టెండర్ ప్రక్రియలో అవకతవక�
Satya Pal Malik | జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై (Satya Pal Malik) నమోదైన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అక్రమాల�
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)..
PM Modi | అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ ఎంతకైనా తెగిస్తాడని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు అ�
Aravind Kejriwal | సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని విపక్ష నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి మండిపడ్డారు.
Satya Pal Malik | ఇన్సూరెన్స్ స్కామ్కు సంబంధించిన కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని వివాసానికి శుక్రవారం సీబీఐ అధికారులు చేరుకున్నారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 మధ్యకాలంలో తాను జమ్మ
2024 లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ) గెలిచే అవకాశాలు తక్కువని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి.’ అని మాలిక్ అన్�
జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ర్టాలకు గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్, ఆయన మద్దతుదారులు శనివారం ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తమ సభకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల వారు మండిపడ్డారు. పుల్వామ�
Satya Pal Malik | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని ఆర్కే పురం పోలీసు స్టేషన్కు శనివారం వెళ్లారు. సీబీఐ సమన్లు జారీ చేసిన మరుసటి రోజే సత్యపాల్ మాలిక్ పీఎస్కు వెళ్
Satya Pal Malik | గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఒక్క నెలలోనే నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు నాడు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తోపా�
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�