Hong Kong Open : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్యంతో మెరిసిన సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty) జోడీ మరో టైటిల్ వేటకు చేరువైంది. ప్రతిష్ఠాత్మక హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్కు ద�
Hong Kong Open : హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్లు జోరు చూపిస్తున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుశ్ శెట్టి (Ayush Shetty) సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు.
ఈ ఏడాది తొలి టైటిల్ వేటలో ఉన్న భారత స్టార్ షట్లర్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయం మరో బీడబ్ల్యూఎఫ్ టోర్నీకి సిద్ధమైంది. జకర్తా వేదికగా మంగళవారం నుంచి ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టో
ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పురుషుల ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్వన్ ర్యాంక్కు చ
ఈనెల చివర్లో చెంగ్డు (చైనా) వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ ఫైనల్స్ కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది.
Malaysia Open 2024: గతేడాది ఇదే టోర్నీలో సెమీస్ వరకు చేరిన భారత జోడీ.. ఈ ఏడాది మాత్రం పట్టు విడవలేదు. దక్షిణ కొరియా జంట సైతం నువ్వా నేనా అని గట్టి పోటీనివ్వడంతో పోరు రసవత్తరంగా సాగింది.
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తుది మెట్టుపై బోల్తాపడ్డారు. టైటిల్ పోరులో సాత్విక్-చిరాగ్ 71 నిమిషాలలో చైనాకు చెందిన ప్రపంచ నంబర్1 జోడి ల�
ప్రతిష్ఠాత్మక పారిస్(2024) లక్ష్యంగా ముందుకు సాగుతామని స్టార్ షట్లర్ సాత్విక్సాయిరాజ్ పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో సాత్విక్, చిరాగ్శెట్టి ద్వయం పసిడి పతకంతో చరిత్ర స�
ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పసడి పతకంతో మెరిసిన భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. బీడబ�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పోరాటం ముగిసింది. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీ నుంచి రిక్తహస్తాలతోనే వెనుదిరగగా.. హెచ్ఎస్ ప్�
భారత యువ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి అప్రతిహత విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా టైటిల్ తమదే అన్న రీతిలో ఈ ద్వయం వరుస విజయాలతో దూసుకెళుతున్నది.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ టూర్-1000 టోర్నీ డబుల్స్ టైటిల్�
భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ జంట తొలిసారి వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. ఇండోనేషియా