ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పసడి పతకంతో మెరిసిన భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. బీడబ�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పోరాటం ముగిసింది. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీ నుంచి రిక్తహస్తాలతోనే వెనుదిరగగా.. హెచ్ఎస్ ప్�
భారత యువ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి అప్రతిహత విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీ ఏదైనా టైటిల్ తమదే అన్న రీతిలో ఈ ద్వయం వరుస విజయాలతో దూసుకెళుతున్నది.
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ప్రపంచ టూర్-1000 టోర్నీ డబుల్స్ టైటిల్�
భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ జంట తొలిసారి వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. ఇండోనేషియా
ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట నయా రికార్డు లిఖించింది. 58 ఏండ్ల తర్వాత ఈ మెగాటోర్నీలో స్వర్ణం సాధించిన భారత షట్లర్లుగా వీరిద్దరూ చరిత్రకెక్క
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి సెమీఫైనల్స్కు చేరి 52 ఏళ్ల తరువాత పతకం ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సాత్విక్ జంట 2