గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చెరగని ముద్ర వేసుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్�
KTR | గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును దగ్గర నుంచి గమనిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న, ఇవాళ్టి గ్రామసభలను చూస్తే కాంగ్రెస్ ప్రజాపాలన తీ
సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దానని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మరోసారి తనకు అవకాశమిస్తే రాష్ట్రంలోనే ముందు వరు�
ఎన్నికల అప్పుడు వచ్చిన కనబడి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడ పట్టణంలోని బుడగజంగాల, మాలపల్లి, ఎన్టీఆర్�
CM KCR | బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అ�
CM KCR | దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగో�
ఏ ఎన్నికల్లోన్నైనా ఓటు హక్కు ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు నుంచే కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటరుగా నమోదు చేయడం.. జాబితాల
ఇద్దరు పిల్లలు సహా వివాహిత చెరువు లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పాటి�
Khammam | ఖమ్మం : ఓ తల్లి తన ఇద్దరు కుమారులను తామర చెరువులోకి తోసేసి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో చోటు చేసుకుంది.
తెలంగాణలో నిరుపేదల సొంతింటి కల నిజం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వమే అన్ని ఖర్చులతో డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదార�
Jayashankar | సత్తుపల్లి పాత సెంటర్ వద్దనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
సుమారు 15 రోజుల క్రితం వరకు వానలు అడపా దడపా కురిశాయి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. నవంబర్ ఆరంభంలోనే చలి పంజా విసురుతున్నది. గత నెల చివరిలో జిల్లాలో 28 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా గురువారానికి 21 డిగ్రీలక