దేశంలో అత్యంత కీలకమైన రైల్వే లైన్లను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేస్తుంటే.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తానై కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తిచేయిస్తున్నద�
ఈ నెలలో 40 డిగ్రీల టెంపరేచర్ ఏప్రిల్ నెలాఖరు నుంచి వడగాలులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ నెలాఖరు నుంచే వడగాలుల తీవ్రత ఉండవొచ్చని హైదరాబా
CM KCR | పత్తి, ఎండుమిర్చితో తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ చిత్రం పలువురిని ఆకట్టుకున్నది. రైతుబంధు సంబురాలు సందర్భంగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో వినూత్నంగా సీఎం ఎండు మిర్చి, పత్తితో సీఎం
సీఎం కేసీఆర్ పట్ల రైతుల అభిమానానికి ఈ చిత్రం నిదర్శనం. ఇది పది రోజుల కష్టం. కేసీఆర్, రైతు బంధు వంటి అక్షరాలను ఎకరా విస్తీర్ణంలో ప్రత్యేకంగా 14 రకాల తృణ ధాన్యాలు, ధాన్యాలతో నారుపోసి మోలిపించిన ఈ దృశ్యం ఖమ్�
Khammam | తన నిశ్చితార్థానికి 2 గంటల ముందు ఓ యువ కానిస్టేబుల్ ఉరేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. సత్తుపల్లి నియోజకవర్గం యజ్ఞనారాయణపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్(29)
షట్పల్లి పింఛన్దారుల ఆదర్శం ప్రతినెలా రూ.6 ఇచ్చేందుకు సంసిద్ధత స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 183 మంది కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా