హైదరాబాద్ : గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మి మరణం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, మంత్రి సత్యవతికి �
Minister Satyavathi Rathod | భారతదేశం సమాఖ్య రాష్ట్రాల సమాహరమని, ఈ సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారు కంకణబద్దులయ్యారని, దీనికి నేడు దేశమంతా సహకరిస్తోంది అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసి రాజ్యాంగాన్ని �
sathyavathi rathod | అడవుల్లో ఆదివాసి, గిరిజన బిడ్డలు చేసే ప్రకృతి వైద్యానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత రోజురోజుకు పెరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా సమయంలో ఈ ప్రకృతి వైద్యం ప్రాశ�
ఉపాధి దొరికేదాకా సర్కారుదే బాధ్యత.. రాష్ట్రంలో కొత్తచట్టంకేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యగురుకులాల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్వారికి ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులుసమగ్ర చట్ట రూపకల్పనకు చర్యలుమంత్రివ�
Telangana Gift | సీఎం కేసీఆర్ నాయకత్వం, యువ నాయకుడు, చేనేత - జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.
ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్గా మార్పు 1,758 పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి బోధన 1.20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, న�
Children's Day | సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు, చట్టాలను అమలు చేస్తున్నారు. వారి ఆరోగ్యం, భద్రత కోసం కూడా అనేక చర్యలు చేపడుతూ వారిలో విశ్వాసం కల్పిస్తున్నారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని �
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
గిరిజన విద్యా సంస్థలు | గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్ధతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పునః�
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విజయ, గిరి బ్రాండ్ ఉత్పత్తులను గురువారం గురువారం శాసనసభ, మండలి సభ్యులకు అందజేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గిరిజన �
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.