కొడంగల్ : గిరిజనులు కలగా ఉన్న బంజారభవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 1కోటి మంజూరు చేసినందుకు గాను మంత్రి సత్యవతి రాథోడ్కు కొడంగల్ బంజారులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మ
మానవ అక్రమ రవాణాను కట్టడి చేయాలి: మంత్రి సత్యవతిహైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): మానవ అక్రమ రవాణా కట్టడిలో అంగన్వాడీలు సోషల్ పోలీస్గా పనిచేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిములుగు, జూలై 26: రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించటం గర్వకారణమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్
ఎలుకలు కొట్టిన డబ్బుల కోసం బాధపడొద్దు కోరుకున్న చోట వైద్యం చేయిస్తాం మంత్రి సత్యవతిరాథోడ్ భరోసా మహబూబాబాద్ రూరల్, జూలై 18: ‘డబ్బులు ఎలుకల పాలయ్యాయని బాధపడకు.. నీకు నేనున్నా.. వైద్యం చేపిస్తా’ అంటూ మహబూబ�
సీఎం కేసీఆర్ నెలకు 300 కోట్లిస్తున్నరుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకమలాపూర్/భీమారం, జూలై 9: గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇయ్యలేదని, సీఎం కేసీఆర్ నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నారని పం�
గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, జూన్ 30: పల్లెల సమగ్రాభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్లో పల్లె, పట్ట
ఆర్థికమంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశమంత పెంచారని ఆర్థికమంత్రి టీ హరీశ్రావు తెలిపారు. మహిళా సాధికారత, రక్షణ విషయంలో రాష్ర్టాన్న�
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి.
మంత్రి సత్యవతి రాథోడ్ | ప్రజల ప్రాణాలే అత్యంత ప్రాధాన్యతగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు పటిష్టం చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ పాజిటివ్ రాగానే ఆందోళన చెందవద్దని, ధైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే కొవిడ్ నుంచి కోలుకోవడం కష్టంకాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీసిఆర్ పెట్టిన లాక్ డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ