మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి అభివృద్ధి పనులు, ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ, ఏప్రిల్ 9: ఈ నెల 12న ము న్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్కు రానున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరి�
మంత్రి సత్యవతి రాథోడ్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ దేశానికే తలమానికంగా నిలిచిందని ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధ్దిదారులకు సమర్థంగా �
సీఎం కేసీఆర్ అపర భగీరథుని వలే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ : సాగునీటి కోసం రైతులు ఆందోళన పడకుండా ఇరిగేషన్ ప్రణాళిక చేయాలి. ధాన్యం కొనుగోలులో సమస్యలు రాకుండా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. �
హైదరాబాద్ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పీఆర్సీని 30 శాతంగా ప్రకటించడంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అనేక సేవలందించే అంగన్ వాడీలకు కూడా మరోసారి వేతనాలు పెంచి సీఎం కేసీఆర్ అంగన్ వాడీల కుటుంబ పెద్దగా నిలిచ�
మహబూబాబాద్ : జిల్లాలోని ఆమనగల్లు శివారులో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో 12 మంది గాయపడిన దుర్ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్న�
హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కానంత భారీ స్థాయిలో పో�