ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్గా మార్పు 1,758 పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి బోధన 1.20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, న�
Children's Day | సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బాలల హక్కులు, చట్టాలను అమలు చేస్తున్నారు. వారి ఆరోగ్యం, భద్రత కోసం కూడా అనేక చర్యలు చేపడుతూ వారిలో విశ్వాసం కల్పిస్తున్నారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని �
పోడు రైతులు | పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూనే ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స�
గిరిజన విద్యా సంస్థలు | గురుకులాలు, హాస్టళ్లు ప్రత్యక్ష పద్ధతిలో పున: ప్రారంభించాలని, ఇందుకు సర్వం సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పునః�
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విజయ, గిరి బ్రాండ్ ఉత్పత్తులను గురువారం గురువారం శాసనసభ, మండలి సభ్యులకు అందజేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గిరిజన �
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మణుగూరు రూరల్, సెప్టెంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చే సిందేమీ లేదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.
బాలింతలు, గర్భిణీల కోసం రాష్ట్ర పథకాలు భేష్ గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ చాలా బాగుంది ఇతర రాష్ర్టాల్లోనూ బాలమృతానికి డిమాండ్ ఉత్పత్తి పెంచేందుకు.. నిధులిచ్చేందుకు సిద్ధం కేంద్ర శిశు, మహిళాభివృద్ధిశాఖ
మంత్రి స్మృతి ఇరానీ | బాలలు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయి. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప�
చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లిస్తాం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష వరంగల్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ జల ప్రదాత, సీఎం కేసీఆర్ కృషితోనే దేవాదుల ప్రాజెక్టు �
దేశానికే దిశానిర్దేశం చేసే విధానాన్ని రూపొందించాలి సీఎం కేసీఆర్ సంకల్పంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ హైదరాబాద్/వెంగళరావునగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ అనే పదమే వినిపించడానికి వీల్లేదని
అధికారులు వివరాలు సేకరించాలి: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు, సంరక్షకులు లేని అనాథలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించబోతున్నదని, మహిళా, శిశు సంక్షేమశా�