గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు వెనుకంజ వేయడంతో గ
Panchayat Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి (గురువారం) సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమి
Harish Rao | కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరెలు అందించారని హరీశ్రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తు�
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి.. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ మండల కేంద్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్క ములుగు జిల్లాలోనే రెండు విడతల్లో పల్లెపోరు పూర్తికానుండగా, అధికార యంత్రాంగం ఏ ర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే ఏ వి డతలో ఏ �
Revanth Reddy | రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
MP DK Aruna | కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
గత వారం రోజులుగా జరిగిన కసరత్తులో
పెద్దపల్లి (Peddapalli) మండలంలో 8 స్థానాలు జనరల్, 7 జనరల్ మహిళ, 3 ఎస్సీ జనరల్, 3 ఎస్సీ మహిళ, 5 స్థానాలు బీసీ జనరల్, 4 స్థానాలు బీసీ మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్ర�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను శనివారం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లకు విధివిధానాలు వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ అధ
పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒకో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చిపోతుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీక�
Grama Panchayats | గత పాలనలో గ్రామానికి సర్పంచులు, వార్డు మెంబర్లు ఉంటూ గ్రామాలను కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ నేడు గ్రామాలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఈ ఎన్ని�
మా గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషన్లు (Reservations) ఎప్పుడూ రావా.. అసలు వస్తాయా లేదా అని మండలంలోని బుదేరా, ఖమ్మంపల్లి, బోడపల్లి, పెద్దాలోడి గ్రామాల్లోని దళితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.