నిత్యం రద్దీగా ఉండే నగరంలో ప్రముఖ కమర్షియల్ ఏరియాల్లో ఒకటి. మార్కెట్ ధరలు విపరీతంగా ఉన్న ఆ ప్రాంతంలో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం పలు అనుమానాలకు తావిచ్చేలా... అప్సెట్ ధ
రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్ 3న భూముల వేలం నిర్వహించింది. రెండో దఫాలో ఏకంగా 7810 గజాల భూమిని సిద్ధం చేసింది. సరూర్ నగర్�
బతుకమ్మ... తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి చిహ్నం. తరతరాలుగా బతుకమ్మకు ఓ రూపం కొనసాగుతున్నది. కానీ అలాంటి బతుకమ్మ రూపాన్ని కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ప్రచార యావలో పడిన స�
సరూర్నగర్లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులను తొలగించేందుకు వీఎం హోమ్ ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన యువతి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం రాత్రి నిడమనూరు (Nidamanuru) మండలం బొక్కమంతలపాడు గ్రామంలో జరిగింది.
ఎక్కడో మారుమూల భవనాల్లో ఒక దవాఖానను సెట్ చేసి, అక్కడికి అమాయకులను ఎత్తుకొచ్చి వారి అవయవాలను దోపిడీ చేసే ముఠాలు సాధారణంగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. కానీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిఘా వ్యవస్థ కండ్లు�
అనాథల కోసం బ్రిటిష్ మహారాణి క్వీన్ విక్టోరియా పేరిట ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సరూర్నగర్లో ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ హోమ్లో ఇప్పుడు ఓ నయా క్వీన్ పాగా వేశారని విమర్శలు వెల్లువెత్తుతున్న�
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్