Hyderabad | మనదేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వందలాదిమంది అలమటిస్తున్నారు. ఆలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహకారంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నగరంలోని సరూర్నగర్ డివి�
Drugs | హైదరాబాద్లో డ్రగ్స్ సరఫారా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి నగరానికి మత్తు మందు ఎగుమతిచేస్తున్న నలుగురిని మల్కాజిగిరి
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఎక్స్ఛేంజర్దే కీలక పాత్ర ఉంటుందని పోలీసులు గుర్తించారు. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వీవీనగర్లో నివాసముండే వెంకటేశ్వర్రావు
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ ఇంటిపై మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందేల శ్రీరాములు యాదవ్ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు కారు అద్దాలు ధ�
హయత్నగర్ : 15 నుండి 18 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువతీయువకులు తప్పకుండా కొవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవా�
ఆర్కేపురం : భారతదేశంలో మహిళలకు అక్షరభ్యాసం నేర్పి, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయిపూలే అని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డి�
ఆర్కేపురం : సరూర్నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ వైద్యనాదేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, ప్రధ
ఆర్కేపురం : క్రీడల్లో రాణింపుతో రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం లభిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 37వ సబ్ జూనియర్ బాలుర నేషనల్�
ఎల్బీనగర్ : వరద ముంపు నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్పిస్తామని, ముంపు ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా నివారిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం గు
ఆర్కేపురం : సరూర్నగర్ డివిజన్లో పార్టీ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆర్కేపురం �
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు
Rains | మరోసారి విస్తరించడంతో.. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరక
ఆర్కేపురం : అనాధల బంగారు భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సరూర్నగర్లోని వీఎం హోమ్�