Murder | వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపేసింది.
హైదరాబాద్ సరూర్నగర్ రైతు బజార్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఎడాపెడా అధిక ధరలతో దోచేస్తున్నారు. దీనిపై కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నప్పటికీ మార్కెటింగ్ అధికారుల నుంచి స్పందన రావడం లేదు. ఎస్టేట్ అ
Hyderabad | స్వీట్లో ఎండు రొయ్యను పెట్టి ఓ మిఠాయి షాపు యజమాని నుంచి డబ్బులు గుంజేందుకు యత్నించి ఓ ఇద్దరు యూట్యూబర్లు అడ్డంగా బుక్కయ్యారు. షాపు ఓనర్ వాళ్ల మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫోన్ చేయడంతో బతుకుజీవుడ�
Hyderabad | సరూర్నగర్ పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్లోని సరూర్నగర్లో దారుణం జరిగింది. తన ప్రేయసిని దూరం చేశారని కక్షతో సదరు యువతి తండ్రిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
బుధవారం సాయంత్రం 6 గంటలు.. హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల సభ.. చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంల�
హైదరాబాద్ : భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సరూర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఏడేండ్ల క్రితం శ్రీ�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
చోరీకి వెళ్లి తల్లిని చంపిన కొడుకు, స్నేహితులు తర్వాత అమ్రాబాద్ అడవుల్లో కొడుకు హత్య మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులు ‘గడ్డి అన్నారం’ కేసులో నలుగురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగ�
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్�
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై గడ్డపారతో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందారు. మృతుడిని నాగర�
రాచకొండ సీపీ | టర్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్పై ఏర్పాట్లను బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటి�
సరూర్నగర్లో భారీగా గంజాయి పట్టివేత | నగరంలోని సరూర్నగర్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఏపీ నుంచి తరలిస్తుండగా.. 320 కిలోల గంజాయిని ఎస్ఓటీ