బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంస్మరిస్తూ .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు చెందిన 8వ ఎడిషన్ను ఆర్గనైజ్ చేస్తున్న�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వెంగళ్రావు పార్కులో నిర్వహించిన గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో మాజీ ఎంపీ సంతోష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన ఈ నెల 17న నిర్వహించనున్న వృక్షార్చన (Vruksharchana) పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోలాన్ని
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
‘నిర్మాత రాజేందర్ మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని తెలుస్తున్నది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. మంచి విజయాలను అందుకోవాలి. ‘సింబా’ సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ది బెస్ట్.
ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో ప్రారంభించనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్కుమార్ తెలిపారు.
తనపై రాజకీయ కక్షతోనే అక్రమంగా కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కుమార్ స్పష్టం చేశారు. 32 ఏండ్లుగా న్యాయ వివాదం లేని స్థలంపై ఇప్పుడు ఆరోపణలు రావడం వెనుక ఎవరు ఉన్నారో సులభంగా గుర్తించవచ్చ�
అంకితభావం, విధుల్లో నిబద్ధత, నాణ్యమైన విద్యాబోధన, పిల్లలను బడుల్లో చేర్పించడం వంటి చర్యలతో ప్రభుత్వ పాఠశాలల ఖ్యాతిని పెంచిన ఇద్దరు టీచర్లను జాతీయ అవార్డులు వరించాయి.
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. గులాబీ జెండా రెపరెపలాడింది. పట్టుదల, దూరదృష్టి, నిబద్ధత కలిగిన బీఆర్ఎస్.. తెలంగాణ మాడల్తో దేశ గతిని మార్చే దిశగా అడుగులు వేసింది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాందేడ్, కంధార్ -లోహా వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకొన్నది. మహ
సూర్యాపేట జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు ధరావత్ రాజ్కుమార్ నాయక్ను సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ - కేంద్ర సంగీ�