కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరుఐ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులు, వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణ వాసులందరూ పల్లెబా ట పట్టారు. దీంతో హైదరాబాద్ నుం చి విజయవాడ, కర్నూలు, తమిళనా డు వెళ్లే దారులన్నీ వాహనాలతో కికిరిసిపోయాయి.
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (టీజీఎస్ఆర్టీసీ). పండుగకోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది.
సంక్రాంతి పండుగ రోజుల్లో పతంగులు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నదని, అయితే పతంగులు ఎగురవేసేవారు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫర�
మంచుతెరల నడుమ నులివెచ్చని రవికిరణాలు వెదజల్లగా.. పుడమి తల్లి పసిడి పంటలు అందివ్వగా.. ప్రకృతి సింగారించుకొని సంక్రాంతికి స్వాగతం పలుకగా.. పట్టు పరికిణిలతో ఆడపడుచుల సందడి.. గాలి పటాలతో చిన్నారుల కేరింతలు ఇల
తెలుగు వారికి సంక్రాంతి మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి సందడి భోగి నుంచే మొదలవుతుంది. ఈ రోజున సూర్యోదయ సమయంలో ఇంటిముందు కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు.
హిందువులు జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. దీనిని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా నిర్వహించుకుంటారు. సరదాల సంక్రాంతిని ఘనంగా జరుపుకొనేందుకు పట్నాలు, నగరాల నుంచి ప్రజలు గ్రామాలకు చేరుకో
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులపైన స్పెషల్ పేరిట ఆర్థిక భారం మోపుతున్నది రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నది. స్పెషల్ బస్సుల పేరిట బోర్డుల
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా పండుగకు స్వగ్రామాలకు పయనమవుతున
Seethakka | స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగకు మంచి డిజైన్లతో మన్నికైన రెండు చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సర్కారు మాట తప్పిందని మహిళల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.