ఈ ఏడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో ట్రోఫీ నెగ్గిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వారి వారసులెవరా? అన్
Sanju Samson : దసరా పండుగ రోజు ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది. క్రికెట్ అభిమానులున ఆనందోత్సాహాల్లో ముంచేస్తూ భారత జట్టు రికార్డు స్కోర్ కొట్టింది. ఇదంతా.. ఒకేఒక్కడితోనే మొదలైంది. అతడే సంజూ శాంసన్ (S
India vs Bangladesh | పసికూన బంగ్లాపై భారత్ ఘనవిజయం సాధించింది. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో యువ భారత్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింద�
Duleep Trophy : ఆద్యంతం ఉత్కంఠగా సాగిన దులీప్ ట్రోఫీలో ''ఇండియా ఏ' (India A) చాంపియన్గా నిలిచింది. ఇండియా సీ పై అద్భుత విజయంతో ట్రోఫీని అందుకుంది. నాలుగో రోజు ఇండియా సీని 132 పరుగుల ఓడించి అగ్రస్థానంతో విజేతగా అవత�