రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టు�
ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకోవడానికి కచ్చితంగా గెలవాల్సిన పోరులో.. కొత్త జట్టు లక్నోతో పోరాడేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ సారధి సంజూ శాంసన్ టాస్ �
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
ప్రతి క్రికెట్ కెరీర్లోనూ ఒక ఫేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఎంత మంచి ఆటగాడైనా తక్కువ స్కోర్లకే అవుటైపోతూ ఉంటారు. ఏదీ కలిసిరాదు. ఫామ్ పూర్తిగా కోల్పోతారు. ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి అనుభవమే ప్రస్తుతం రాజస్థ�
అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పరాజయాలు చవిచూస్తూ తేలిపోయిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్. జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిలకడ లేకుండా ఆడుతున్న ఆ జట్టు ఎలాగైనా విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోం�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న కుమార్ కార్తి�
ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్
రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అయింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ సారధి డుప్లెసిస్ టాస్గ గెలిచాడు. మరో ఆలోచనల
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గెలుస్తూ, ఓడుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్లో పంజాబ్ను అత్�
వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని బరిలో దిగింది. దానికి తగ్గట్లుగా టాస్ కూడా శ్రేయాస్ అయ్యర్నే వరించింది. దీంతో కేకేర్ నాయకుడు మరో ఆలోచన లేకుండా బౌలింగ
బెంగళూరు బౌలింగ్ దాడి ముందు రాజస్థాన్ బ్యాటింగ్ విలవిల్లాడుతోంది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ పతనంతో ప్రారంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్ను.. బట్లర్ (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (37) నిలబెట్టారు. అయితే హర్
ఈ ఐపీఎల్లో ప్రతి టీం నడుస్తున్న దారిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నడిచాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. రెండో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు