కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన భారత్.. మ
ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఇండియన్ క్రికెట్ టీమ్ సోమవారం శ్రీలంక టూర్ కోసం వెళ్లింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఇండియా, శ్రీలంక 3 వన్డేలు, 3 టీ20ల్లో తల�
వరుస ఓటములతో డీలా పడిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ మనన్ వోహ్రా దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం 42 పరుగులే చేశాడు. దీంతో
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో వాంఖడే స్టేడియంలో బిగ్ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ�
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా గురువారం వాంఖడే మైదానంలో మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. యంగ్ కెప్టెన్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్ల నాయకత్వంలోని జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎ
ముంబై: రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశం ఇప్పుడు వైరల్గా �
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ పోరులో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత శతకాన్ని క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోరు. సంజూ కెప్టెన్గా తన తొలి
ముంబై: ఎదురుగా వేలంలో రూ.16.25 కోట్లు పలికిన ఆటగాడు ఉన్నాడు. మంచి ఫినిషర్ అన్న ఉద్దేశంతోనే ఐపీఎల్లోనే అత్యధిక ధర పెట్టి మరీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ క్రిస్ మోరిస్ను కొనుగోలు చేసింది. అయినా ఆ టీమ్ కెప�
ముంబై: ఐపీఎల్ 14లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షో కనబర్చిన పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్�