టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే టీ20 సిరీస్ కు �
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�
భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్తో జరుగుతున్న రెండు టీ20ల సిర�
టీమిండియా కెప్టెన్గా తను ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్లి�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
నేడు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఎంఎస్ ధోనీ టాస్ గెలిచాడు. బ్రబోర్న్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టు�
ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకోవడానికి కచ్చితంగా గెలవాల్సిన పోరులో.. కొత్త జట్టు లక్నోతో పోరాడేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ సారధి సంజూ శాంసన్ టాస్ �
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�