అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ పరాజయాలు చవిచూస్తూ తేలిపోయిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్. జట్టులో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిలకడ లేకుండా ఆడుతున్న ఆ జట్టు ఎలాగైనా విజయాల బాట పట్టాలని ప్రయత్నిస్తోం�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న కుమార్ కార్తి�
ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్
రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అయింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ సారధి డుప్లెసిస్ టాస్గ గెలిచాడు. మరో ఆలోచనల
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. గెలుస్తూ, ఓడుతూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్లో పంజాబ్ను అత్�
వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని బరిలో దిగింది. దానికి తగ్గట్లుగా టాస్ కూడా శ్రేయాస్ అయ్యర్నే వరించింది. దీంతో కేకేర్ నాయకుడు మరో ఆలోచన లేకుండా బౌలింగ
బెంగళూరు బౌలింగ్ దాడి ముందు రాజస్థాన్ బ్యాటింగ్ విలవిల్లాడుతోంది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ పతనంతో ప్రారంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్ను.. బట్లర్ (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (37) నిలబెట్టారు. అయితే హర్
ఈ ఐపీఎల్లో ప్రతి టీం నడుస్తున్న దారిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నడిచాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. రెండో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (55)ను వెటరన్ పేసర్ భువనేశ్వర్ బోల్తా కొట్టించాడు. భువీ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు శాంసన్ ప్�
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తొలి సమరానికి సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్తో పూణేలోని ఎంసీఏ స్టేడియలో తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆల�
టీమిండియా యువ ప్లేయర్ సంజు శాంసన్పై శ్రీలంక మాజీ దిగ్గజం సంగక్కర ప్రశంసల కురిపించాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, పొట్టి క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయ�
కొలంబో: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగ