Sanju Samson | టీమిండియా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ను టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపారు. అయితే మరికొన్ని రోజుల్లో న్యూజిల్యాండ్-ఏతో జరిగే వన్డే సి�
T20 World Cup | టీ20 ప్రపంచకప్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వీరితోపాటు స్టాండ్బై ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేసింది. అయితే ఈ 19 మందిలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్
T20 World Cup | వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ సోమవారం రాత్రి ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే 15 మందితో �
వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. దగ్గరలో భయంకరంగా ఉరుములు ఉరమడంతో కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (15) నిరాశ పరిచాడు. ఒడియన్ స్
టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే టీ20 సిరీస్ కు �
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా బెంచ్ ను పరిశీలించేందుకు గాను టీమిండియా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. సీనియర్ల జట్టుతో పాటు కుర్రాళ్లతో కూడిన జట్టులో యువ క్రికెటర్లు తమకు అందివచ్చ�
భారత జట్టులో స్థానం కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. సరిగ్గా అదే చేస్తున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్తో జరుగుతున్న రెండు టీ20ల సిర�
టీమిండియా కెప్టెన్గా తను ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్లి�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
నేడు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్�
ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. తన బ్యాటుతో రాణించడం లేదు. మూడు టీ20ల్లో కలిపి కేవలం 40 పరుగులు మాత్రమే చేసిన అతను.. అనవసర షాట్లకు పోయి అవుటవడం అలవ�
ఈ ఐపీఎల్లో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లలో రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఒకడు. ఆ జట్టు ఆడిన తొలి క్వాలిఫైయర్లో కూడా శాంసన్ టాస్ ఓడాడు. అయితే బెంగళూరు జట్టుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర�