రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీజేపీ విషప్రచారం చేస్తున్నాయని ఓయూ, శాతవాహన విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ నాయకులు భాస్కర్, చైతన్య విమర్శించారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ�
నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతి అభ్యర్థి వ్యయ వివరాలు నమోదు చేయాలని మెదక్ జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెదక్ రిటర్నింగ్ అధ�
ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర చాలా గొప్పదని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ టీమ్లు కలిసి పనిచేయాలని వ్యయ పరిశీలకుడు సంజయ్కుమార్ (ఐఆర్ఎస్) అన్నారు.
దేశంలో రామేశ్వరం, కంచిలో ఉన్న సైకత శివలింగాన్ని భక్తులు దర్శించుకునే అవకాశం లేదు. కానీ, మహాశివరాత్రికి సైకత లింగాన్ని ఇక్కడే దర్శించుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థ�
Jalashakti Abhiyan | భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ‘క్యాచ్ ద రైన్, వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్’ను పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యుడు సంజయ్ కుమా�
దళితుల ఆర్థికాభివృద్ధికే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం లేదన్నారు. జగిత్యాలలోని గాంధీనగర్లో దళ
Niti aayog | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని నీతి ఆయోగ్ (Niti aayog) కార్యదర్శి సంజయ్ కుమార్ దర్శించుకున్నరు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి