గృహంలోని చెత్తను రహదారిపై వేయొద్దని చెప్పిన పారిశుధ్య కార్మికురాలిపై ఓ మహిళ దాడికి పాల్పడింది. దీనబంధు కాలనీలో ఓ మహిళ ద్విచక్ర వాహనంపై వచ్చి రహదారిపై చెత్త వేస్తుండగా, పారిశుధ్య కార్మికురాలు మైబు రోడ్�
ముంబై మేయర్ ముందే ఓ వ్యక్తి మ్యాన్హోల్ లో పడిపోయాడు. ముంబై నగరంలో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురవడంతో.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు మేయర్ రితూ తావ్డే పర్యటించారు.
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఆదివారం వడదెబ్బ కారణంగా మృతి చెందిన ఎన్.రజనీకాంత్కు రుద్రంపూర్ సర్పంచ్ బానోతు కేస్లీ, పంచాయతీ కార్యదర్శి నరేందర్ సోమ�
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని పారిశుధ్య కార్మికులు దుర్మరణం చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
KTR | ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర
Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
Dharmasthala: ధర్మస్థలిలో డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో.. సామూహిక ఖనన ప్రదేశాల్ని గాలిస్తున్నారు. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇవాళ పాయింట్ నెంబర్ 13 సైట్ వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న�
'అమ్మా చెత్త బండి వచ్చింది.. జెప్పన తీసుకురండి..’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ప్రతీ రోజు ఉదయం వినిపించే మాట ఇది. పారిశుధ్య కార్మికులు ఆటో ట్రాలీలతో ఇంటింటికి వచ్చి చెత్తను తీసుక వె
దుమాలలో 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్కు వెల్లగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపో�
సారూ.. జ్వరం వచ్చింది... డబ్బులు ఇస్తే దవాఖానకు పోతా అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లికి చెందిన సీహెచ్ రాములు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగ�