మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
KTR | ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ ర
Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
Dharmasthala: ధర్మస్థలిలో డ్రోన్ ఆధారిత జీపీఆర్ టెక్నాలజీతో.. సామూహిక ఖనన ప్రదేశాల్ని గాలిస్తున్నారు. నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఇవాళ పాయింట్ నెంబర్ 13 సైట్ వద్ద సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న�
'అమ్మా చెత్త బండి వచ్చింది.. జెప్పన తీసుకురండి..’ అంటూ రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ప్రతీ రోజు ఉదయం వినిపించే మాట ఇది. పారిశుధ్య కార్మికులు ఆటో ట్రాలీలతో ఇంటింటికి వచ్చి చెత్తను తీసుక వె
దుమాలలో 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్కు వెల్లగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపో�
సారూ.. జ్వరం వచ్చింది... డబ్బులు ఇస్తే దవాఖానకు పోతా అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లికి చెందిన సీహెచ్ రాములు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగ�
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు స్వాహా చేసిన వారిపై చర్య తీసుకోవాలని, ఇప్పుడు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. �
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు మింగిన వారిపై చర్య తీసుకోవడంతోపాటు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ
పారిశుధ్య కార్మికుడి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ తోటి కార్మికులు ధర్నాకు దిగారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో రెండు రోజుల క్రితం 17వ వార్డు బాలాజీనగర్లో ఓ�
జీహెచ్ఎంసీలో పారిశుధ్య విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే శానిటేషన్ విభాగంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 1050 మంది వర్కర్ల నియామకానికి అనుమతి ఇవ్వాల�
అంకితభావంతో పనిచేస్తే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు కంతి లక్ష్మి నిరూపించారు. చేస్తున్న పనిని ఊసడించుకోకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతిరో�