హుగ్గేల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్దుల గుట్ట సిద్దేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ �
సైబరాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో(Police Games and Sports Meet) హద్నూర్ పోలీస్ క్రీడాకారులు అద్బుతమైన ఆట తీరు ప్రదర్శించారు.
Sangareddy | శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో(Cotton mill) తెల్లవారు జామున ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మునిపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్ )అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో స్వయంభూ సిద్ధివినాయక ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రేజింత్లో స్వయంభూ సిద్ధివినాయక 225వ �
Sangareddy | కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలకు గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన ప్రచార యాత్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్�
Sangareddy | ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనం పై నుంకి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.