Sangareddy | శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో(Cotton mill) తెల్లవారు జామున ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మునిపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్ (బాబాపటేల్ )అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో స్వయంభూ సిద్ధివినాయక ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రేజింత్లో స్వయంభూ సిద్ధివినాయక 225వ �
Sangareddy | కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలకు గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన ప్రచార యాత్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్�
Sangareddy | ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనం పై నుంకి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామం లో బైక్ల దహనం మిస్టరీగా మారింది. 15 రోజుల్లో గ్రామంలో 8 బైక్లను తగులబెట్టారు. అసలు బైక్లు ఎవరు తగులబెడుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాత్రివేళల్లో
Sangareddy | రోడ్డు ప్రమాద బాధితులకు(Road accident victims) న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన (Villagers concern)చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళ్తే..
Sangareddy | అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని( Ration rice) స్వాధీనం చేసుకున్నట్టు జహీరాబాద్ సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సాయిరవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సంగారెడ్డి(Sangareddy) జిల్లా �
సంగారెడ్డి జిల్లాలో వర్షం జోరు కురుస్తున్నది. శుక్రవారం ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సాయంత్రం తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. జిల్లా అంతటా 40.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మరో పారిశ్రామికవాడ ఏర్పాటవుతున్నది. ఇప్పటికే ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి గ్రామాలు పారిశ్రామికవాడలుగా పేరుగాంచాయి. అదే వరుసలో శివనగర్ చేరబోతున్నది. సర్వేనం�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఊరడమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. 50 ఏండ్ల తర్వాత నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తమ పిల్లాపాపలత