సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మరో పారిశ్రామికవాడ ఏర్పాటవుతున్నది. ఇప్పటికే ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి గ్రామాలు పారిశ్రామికవాడలుగా పేరుగాంచాయి. అదే వరుసలో శివనగర్ చేరబోతున్నది. సర్వేనం�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఊరడమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. 50 ఏండ్ల తర్వాత నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తమ పిల్లాపాపలత
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. జిన్నారం మండలం వావిరాల వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్లో ఎయిర్గన్ పేలి ఓ బాలిక మృతి చెందింది. అయితే పిల్లలు గన్తో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస�
సంగారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 22 : సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం మున్సిపల్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. మ
సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ