బీఆర్ఎస్ ప్రయోగించిన ఆరడుగుల బుల్లెట్టు సరిగ్గా అధికారపార్టీ గుండెల్లో దిగింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెండు రోజుల క్రితం వరకు ప్రమాదంలో చనిపోయినవారిని పట్టించుకున్న నాథ�
సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 45మంది కార్మికులు మరణించారని, బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో) కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జర�
బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేపట్టా రు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఏటా చెరుకు రైతులకు మద్దతు ధర పెంచాలని కలెక్టర్ సమక్షంలో సమావేశాలు నిర్వహిస్తున్నా చక్కెర పరిశ్రమల నుంచి ఎలాంటి మద్దతు ధర పెంపునకు సంబంధించి ప్రకటన రావ డం లేదని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు కలెక్ట�
సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం సాయం త్రం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్న వేడుకలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖఅతిథిగా హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభు త్వం మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగానే రైతులందరికీ పంట రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
అవసరమైతే ప్రాణాలు ఇస్తాం.. కానీ భూములు మాత్రం ఇవ్వమని న్యాల్కల్ మండలం డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున నినదించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో ర�
ప్రభుత్వం ఇచ్చి న హామీ ప్రకారం ఐకేపీ వీవోఏలకు కనీస వేత నం రూ. 26వేలు అమలు చేయాలని, గ్రేడింగ్తో సంబంధం లేకుండా వేతనాలు ఇవ్వాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధ�
చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి మెజార్టీ రైతులకు రుణమాఫీ వర్తింపజేయక పోవడం తగదని, రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్�
చారిటీకి రక్షణ కల్పించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్కు వచ్చిన ఆయన కలెక్టర్ను కలిసి సదాశివపేటలో ఉన్న తన చారిటీకి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజే
సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర�
ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పర్యావరణ పరిరక్షణను పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాలు లేక సంగారెడ్డి జిల్లా ప్రజలు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు �