చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపి మెజార్టీ రైతులకు రుణమాఫీ వర్తింపజేయక పోవడం తగదని, రైతులందరికీ షరతులు లేని రుణమాఫీ చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్�
చారిటీకి రక్షణ కల్పించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్కు వచ్చిన ఆయన కలెక్టర్ను కలిసి సదాశివపేటలో ఉన్న తన చారిటీకి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజే
సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర�
ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు పర్యావరణ పరిరక్షణను పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాలు లేక సంగారెడ్డి జిల్లా ప్రజలు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణకు �
ACB | సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ సర్వే ఏడీ మధుసూదన్, మరో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. భూమి సర్వే కోసం ఓ మహిళ వద్ద నుంచి ఏడీ మధుసూదన్ లంచం