ప్రభుత్వం క్రీడారంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు. విరివిగా నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, పీవీ సింధూ, సానియామీర్జా, సైనా
Palle Pragathi | పల్లె ప్రగతి ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం అధికారులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కా�
ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ, జవాబుదారీతనం పారదర్శకతకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అన్నారు.
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
Esha Singh | నేషనల్ గేమ్స్ -2022లో మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఈషా సింగ్ తొలి బంగారు పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈషా సింగ్ను ప్రభుత్వ క్రీడా శాఖ ప్రధాన క�
Swachh Bharat Award | స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వివిధ కేటగిరిల్లో తెలంగాణ 13 అవార్డులను సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ విభాగంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పూరి ్తచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శా�
ములుగు : ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం కలెక్టరేట్ �
ప్రతి గ్రామంలో క్రీడామైదానాలను అభివృద్ధి చేయాలి అధికారులకు పర్యాటక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాలు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక, క్రీడా రంగాల్లో విప్లవాత్మ�
సూర్యాపేట : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు పల్లె ప్రగతి లో పాల్గొని గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సె
గంగాధర, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగ�
హైదరాబాద్ : దేశ వారసత్వ సంపదకు ప్రతీకగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ‘వరల్డ్ హెరిటేజ్ కమిటీ’ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని హంగులతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసి పరిరక్షించాలని పర్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల బంగారు భవిష్యత్తే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక�